Telangana:Central Minister Kishan Reddy participated Tiranga Bike Rally in Hyderabad | భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులతో పాటు, కార్యకర్తలు పాల్గొన్నారు. <br /> <br />#KishanReddy <br />#BJPbikerally <br />#IndianNationalflag <br />#TirangaBikeRally <br />#Telangana <br />